గుంటూరు : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించే సి.జి.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్) వెల్ నెస్ సెంటర్ కు సోమవారం బుద్ద పూర్ణిమ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించారని గుంటూరు సి.జి.హెచ్.ఎస్ ఇన్ ఛార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి తుకారాం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని సి.జి.హెచ్.ఎస్ కార్డు హాల్డర్లు ఈ విషయం గమనించి వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం గుంటూరుకు రావద్దని ఆయన కోరారు.
సి.జి.హెచ్.ఎస్ కు సోమవారం సెలవు

Leave a Reply