తిరుపతి : స్థానిక నగరంలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర చాటింపు సందర్బంగా సతీసమేతంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పనబాక లక్ష్మి, మబ్బు దేవ నారాయణ రెడ్డి, రాజా రెడ్డి, ఆర్ సి మునికృష్ణ, మహేష్ యాదవ్ లు ఆలయ పూజారులతో కలిసి గంగమ్మ తల్లి ఆలయం లోని విశ్వరూప స్థూపానికి పరిమళ పవిత్ర జలాలతో అభోషేకం చేసి, అమ్మవారికి వడిబాల కట్టి, అమ్మ వారికి అభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి చల్లని దీవెనలు, అశీసులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా వారి, వారి కుటుంబ సభ్యులతో వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి దీవెనలు ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.. కూటమి నేతలు, స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు

Leave a Reply