పట్టణాభివృద్ధి సంస్థ   ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి : స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ   ఛైర్మన్ గా బుధవారం తుడా   కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య  సమక్షంలో డాలర్స్ దివాకర్ రెడ్డి  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డాలర్స్ దివాకర్ రెడ్డికి   ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య , తుడా అధికారులు అభినందించారు.

Share this