బేతంచర్ల :మండలంలోని కె జీ బి వి పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు 39 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ అబిదబేగం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్ అబిదబేగం మాట్లాడుతూ పాఠశాల కు 97% శాతం వచ్చిందన్నారు. మా విద్యార్థులు బి దివ్యంజలి 568/600, ఎస్ రుహి సల్మానా బేగం 549/600, ఎం లిఖిత 538/600 సాధించినట్లు తెలిపారు.ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.


Leave a Reply