అమరావతి : పదో తరగతి పరీక్షా ఫలితాలను కాసేపటి క్రితమేమంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఫెయిలైనవిద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు.రీకౌంటిగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 24 ఉదయం 10గంటల నుంచి మే 1 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. రీకౌంటికగ్ కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఫెయిలైన విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లకు అవకాశం

Leave a Reply