నంద్యాల : స్థానిక పట్టణంలోని 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు రత్నంశెట్టి కి బదిలీ చేసిన రేషన్ డీలర్ షాపు ను రాష్ట్ర యువ నాయకుడు ఎన్ యం డి ఫయాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి తగిన సమయంలో నిత్యవసర సరుకులు,బియ్యము,బ్యాళ్ళు,చెక్కర, వంటివి సకాలంలో వారికి అందజేసి వార్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో 38 వార్డు ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు, తాటికొండ మహేష్ బాబు,రత్నం శెట్టి,రాముడు,ధనుంజయ్,సూరి,రమణ,షరీఫ్, స్వామినాయక్,దిలీప్,ఖాజా, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply