* కార్యకర్తల సంక్షేమం, భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయం
నంద్యాల జిల్లా/ ఆత్మకూరు : మండల పరిధిలోని శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు వేల్పుల సుమిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ చొరవతో రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరు చేశారు. నేడు కుటుంబ సభ్యులను పరామర్శించి, భీమా సొమ్మును శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అందజేశారు.
Leave a Reply