మిర్చి రైతులను ఆదుకుంటాం : ఎన్ఎండి ఫయాజ్

నంద్యాలజిల్లా గోస్పాడు : మండలపరిధిలోని మిర్చి రైతులు వేసిన పంటను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పరిశీలించి రైతుల అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాన్ని గౌరవ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని అలాగే రైతులను ఆదుకుంటామని వారికి ఏ సమస్య వచ్చిన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు

Share this